మద్దిలేటి స్వామి గుడి పునర్నిర్మాణం ప్రారంభం….
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాఘవేంద్ర రెడ్డి శుక్రవారం శ్రీ మద్దిలేటి స్వామి గుడి నిర్మాణమును వేద పండితుల సాక్షిగా ప్రారంభించారు. ఇప్పుడు నిర్మాణం గుడి దాదాపు 4.5 కోట్లతో కూడా నిర్మానించబడిందని మద్దిలేటి స్వామి క్షేత్రాన్ని రాష్ట్ర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని ఆర్థిక మంత్రి బుగ్గన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మద్దిలేటి స్వామి గుడి జరిజన అభివృద్ధి చెందుతుందని అందుకు తన వం తు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం