కిడ్నాప్ కేసు నమోదు…

 

 

వెల్దుర్తి జూన్ 8 అఖండ భూమి వెబ్ న్యూస్ :

మండలంలోని రామళ్లకోట గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో కర్నూలు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కేసు నంబర్ 82/2023 సంబంధించి మైనర్ బాలికను 05.06.2023 న తెల్లవారుజామున కిడ్నాప్ చేసిన రామళ్లకోటకు చెందిన 1)బోయ మధు s/o గోవిందు బోయ మధు 2)సుశీల 3) కుమార్ మరియు మన్నేకుంట కు చెందిన 4)సురేంద్ర 5)సుధాకర్ మరియు కృష్ణగిరి కి చెందిన 6)జింకల మధు అను ముద్దాయిల ను ఈ రోజు మధ్యాహ్నం చెరుకులపాడు అడ్డరోడ్డు వద్ద అరెస్టు చేసి గౌ

 

 

డోన్ కోర్టు వారి ఎదుట హాజరు పెట్టగా కోర్టు వారు రిమాండ్ ఆదేశించినట్లు వెల్దుర్తి ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!