కులవృత్తుల,చేతివృత్తిదారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువైన చెక్కులు అందజేత
బూర్గంపహాడ్ జూన్ 9 అఖండ భూమి వెబ్ న్యూస్ : వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తుల్లో ఉన్నవారికి,చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత నిర్ణయం మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని 9 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువైన చెక్కులను అందించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు మరియు జిల్లా కలెక్టర్ అనుదీప్ లబ్ధిదారులతో పాటు ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, అధికారులు బూర్గంపహాడ్ మండల ఎంపిడిఓ వివేక్ రామ్, పంచాయితీ రాజ్ ఎఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం