అమిత్ షా సభకు తరలిన బీజేపీ శ్రేణులు
వేపాడ జూన్ అఖండ భూమి వెబ్ న్యూస్ :
విశాఖ రైల్వే ఫుట్ బాల్ గ్రౌండులో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభకు మండల బీజేపీ అధ్యక్షులు గోకేడ మహేష్ సారథ్యంలో బీజేపీ శ్రేణులు అధికసంఖ్యలో తరలి వెళ్లాయి.బీజేపీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్ లో మహేష్ నాయకత్వంలో పలువురు నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం