కరెంటు ఇంజన్ మీదికి దూకి వ్యక్తికి తీవ్ర గాయాలు…
నంద్యాల జిల్లా డోన్ వెబ్ న్యూస్ : డోన్ పట్టణం నందు రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైల్వే బ్రిడ్జి నుండి కరెంటు ఇంజన్ మీదికి దూకడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఒళ్లంతా ఖాళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇతను పేరు బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ అని తెలపడం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఇతనికి తెలుగు రాకపోవడంతో హిందీలోనే మాట్లాడుతున్నట్లు పోలీసులు విచారణలో తెలిపారు. ఇతను ఎందుకు దూకాడో అన్న విషయాలు పూర్తిగా తెలిసి రాలేదు. ఇతడు ఏ ప్రాంతానికి చెందినవారు అన్న విషయం ఎవరికైనా తెలిస్తే రైల్వే ఎస్సై నంబర్ 9441759875 ఫోన్ చేయగలరని పోలీసులు తెలిపారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



