కరెంటు ఇంజన్ మీదికి దూకి వ్యక్తికి తీవ్ర గాయాలు…
నంద్యాల జిల్లా డోన్ వెబ్ న్యూస్ : డోన్ పట్టణం నందు రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైల్వే బ్రిడ్జి నుండి కరెంటు ఇంజన్ మీదికి దూకడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఒళ్లంతా ఖాళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇతను పేరు బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ అని తెలపడం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. ఇతనికి తెలుగు రాకపోవడంతో హిందీలోనే మాట్లాడుతున్నట్లు పోలీసులు విచారణలో తెలిపారు. ఇతను ఎందుకు దూకాడో అన్న విషయాలు పూర్తిగా తెలిసి రాలేదు. ఇతడు ఏ ప్రాంతానికి చెందినవారు అన్న విషయం ఎవరికైనా తెలిస్తే రైల్వే ఎస్సై నంబర్ 9441759875 ఫోన్ చేయగలరని పోలీసులు తెలిపారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



