అఖండ భూమి వెబ్ న్యూస్
డ్రగ్స్ మోస్ట్ డేంజర్ అని ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు డ్రగ్స్ అంటే మరణం అనే వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఐ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పోలీస్ వ్యవస్థ ఎన్నో కృశులు చేస్తుందని సూచించారు గంజాయి హనీష్ హోరాయిన్ వంటి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు యువత మేలుకో భవితను మార్చుకో అని అన్నారు డ్రగ్స్ ను వదులుకో కుటుంబాన్ని సంక్షేమ దిశగా మలుచుకొని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని పేర్కొన్నారు తగిన సమాచారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 14 5 0 0 కు ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇస్తామని పేర్కొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..