అఖండ భూమి జూన్ 12 వెబ్ న్యూస్ :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కు, మరో బాలుడికి గాయాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. ట్రాక్టర్ మట్టి తీసుకొని వస్తున్న సమయంలో సడన్గా బ్రేక్, కటింగు చేయడంతో ర్యాలీ, ఇంజన్ బోల్తా పడింది. దీంతో ట్రాలీ ఇంజన్ బోల్తాపడడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి సమాచారం. వీరు వెల్దుర్తి మండలం నరసాపురం గ్రామ నికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..