అఖండ భూమి జూన్ 12 వెబ్ న్యూస్ :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కు, మరో బాలుడికి గాయాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. ట్రాక్టర్ మట్టి తీసుకొని వస్తున్న సమయంలో సడన్గా బ్రేక్, కటింగు చేయడంతో ర్యాలీ, ఇంజన్ బోల్తా పడింది. దీంతో ట్రాలీ ఇంజన్ బోల్తాపడడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి సమాచారం. వీరు వెల్దుర్తి మండలం నరసాపురం గ్రామ నికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”