యానాం రీజియన్ టాపర్ గా కామిశెట్టి వీరప్రదీప్తి
యానం (అఖండ భూమి)
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో శ్రీసాయి జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్
లోవరాజు తెలిపారు. సెకండ్ ఇయర్ ఎం.పి.సి.లో కామిశెట్టి వీరప్రదీప్తి 986 మార్కులతో రీజియన్ టాపర్ గా నిలిచిందన్నారు అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నల్లం నాగబాబు, డైరెక్టర్ నల్లం రాము, అధ్యాపకులు అభినందించారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…