ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ ద్వారా జాబ్ మేళా
అరకు ఎంపీ జి మాధవి
కొయ్యూరు అఖండ భూమి
జూన్ 17 అల్లూరి జిల్లా అఖండ భూమి వెబ్ న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అరకు పార్లమెంట్ సభ్యురాలు గొట్టేటి మాధవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20 తేదీన జాబు నెల నిర్వహిస్తున్నందున డిగ్రీ చదివిన యువతీ యువకులు తమ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అని తెలిపారు ఇకపై ఎటువంటి సందేహాలు ఉన్న 9491786463 నెంబర్ను సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య సంస్థ ప్రతినిధులు తెలియజేశారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



