కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గా ద్వారంపూడి వీరభద్రారెడ్డి,

 

అఖండ భూమి వెబ్ న్యూస్ :

కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గా ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రంగరాయ మెడికల్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ స్పర్జన్ రాజ్, అసోసియేషన్ చైర్మన్ గా మాజీ అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు, ట్రెజరర్ గా కొండలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ రాయల్ పార్కులో జరిగిన ఎన్నికలకు మాజీ మాజీ ఒలింపియన్ మాణిక్యాలరావు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున చీఫ్ కోచ్ బి శ్రీనివాసరావు అబ్జర్వర్లుగా వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!