Chandra babu: నేరగాళ్లకు ఊతమిచ్చేలా సీఎం జగన్ వైఖరి: చంద్రబాబు..
అమరావతి: వైకాపా పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు..
బాపట్ల జిల్లా జిల్లాలో బాలుడి సజీవదహనం సహా పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు.
”సీఎం వైఖరి, ప్రభుత్వ అసమర్థత నేరగాళ్లకు ఊతమిచ్చేలా ఉంది. మహిళలకు భద్రత లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. బిల్లులు రాక గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో గంజాయి, గన్ కల్చర్ పెరుగుతున్నాయి. కష్టపడి సంపాదించిన ఆస్తిని వైకాపా నేతలు కబ్జా చేస్తున్నారు. రాష్ట్రం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం.. విశాఖ కిడ్నాప్ వ్యవహారం” అని చంద్రబాబు వివరించారు..
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


