ఘనంగా భారతదేశ ఏ.ఐ. సీ.సీ. మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు

 

ఘనంగా భారతదేశ ఏ.ఐ. సీ.సీ. మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు

– తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొదెం వీరయ్య ఆదేశాలతో

బూర్గంపహాడ్ (జూన్ 19 అఖండ భూమి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు,దేశ ప్రజా నాయకులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకను బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతె పంచాయతిలో గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేస ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలకు టిపిసిసి సభ్యులు తాళ్లూరి చక్రవర్తి, బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కారంశ్రావణ్ తో పాటు ముఖ్య అతిథిగా హాజరైన నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కనితి కృష్ణ. నాయకులు కణితి కృష్ణ మాట్లాడుతూ వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన ధనవంతుల భారతదేశం ఓ వైపు కోట్లాది మంది కార్మికులు,కర్షకులు, నిరోధ్యుగులు,యువత, మహిళలు, చిరువ్యాపారులుండే దేశం మరో వైపు ఉన్న విధంగా మనకు రెండుగా విడిపోయిన దేశం వద్దు.ఒక్కటే భారతదేశం కావాలి,కార్మిక లోకానికి, యువతకు,అన్ని వర్గాలకు ఉపాధి,న్యాయం దొరికే భారతదేశం కావాలి, రెండూగా విడిపోయిన దేశాన్ని ఏకం చేసేందుకే భారత జొడో యాత్రను మన నాయకుడు చేపట్టారాన్నారు. భావితరాల ఆశల ప్రధాని, దేశంలో అలుముకున్న చీకట్లను చీల్చుకుంటూ ఉదయిస్తున్న సూర్యుడు శ్రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తేలియజేశారు.ఈ కార్యక్రమంలో బూర్గం పహాడ్ మండల మహిళ అధ్యక్షరాలు రేణుక, మండల మహిళా నాయకురాలు కామేశ్వరీ చౌదరి,వీణ ,మండల నాయకులు ఉండేటి వెంకన్న,రామక్రిష్ణ, పూర్ణచారి, మండల కార్యకర్తలు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!