చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడం : సీఎం జగన్ కీలక ప్రకటన
విజయవాడ అఖండ భూమి వెబ్ న్యూస్ :
చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థులకు టెక్నాలజీని అందించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
‘చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోం. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. విదేశాల్లో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు అండగా ఉంటాం. మట్టి నుంచి గట్టిగా ఎదిగిన ఈ మొక్కలు రేపు మహావృక్షాలై ప్రపంచానికి ఫలాలు అందించాలి’ అని ఆకాంక్షించారు.
ప్రతి ఒక్క విద్యార్థి ముఖాల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తొందని… మట్టి నుండి గడ్డిగా పెరిగిన ఈ మొక్కలు ప్రపంచానికి అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలను మరింతగా మార్చాలని అనిపిస్తుందని.. జగనన్న గోరు ముద్దలోనూ మార్పులు చేశామని ప్రకటించారు..
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం