నవోదయ ఫలితాలలో ప్రతిభ సాధించిన ప్రభుత్వ పాఠశాల ల విద్యార్థులు….

 

నవోదయ ఫలితాలలో ప్రతిభ సాధించిన ప్రభుత్వ పాఠశాల ల విద్యార్థులు….

ఏ. వి.ఎన్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ విష్ణుమూర్తి.

కోటనందూరు( అఖండ భూమి). స్థానిక మండలంలో2023 సంవత్సరం నవోదయ ఫలితాల లో ప్రతిభ సాధించిన ప్రభుత్వ పాఠశాలల ఇద్దరు విద్యార్థులు అని ఏవీఎం కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఏ విష్ణుమూర్తి శుక్రవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులు కోటనందూరు ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థి అదే గ్రామానికి చెందిన చంబారు జ్ఞాన శశిధర్(1085046),, కేఏ మల్లవరం ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థి అదే గ్రామానికి చెందిన గాడి పవన్ కుమార్(1084890) నవోదయ సీట్లు సాధించారు. వీరిని( విద్యార్థులను) ఏవీఎం సంస్థ డైరెక్టర్ విష్ణుమూర్తి, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు, తోటి విద్యార్థిని విద్యార్థులు తదితరులు అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!