అమరావతి అఖండ భూమి వెబ్ న్యూస్ :
నేడు నాలుగో ఏడాదీ జగనన్న ‘అమ్మ ఒడి’..
1వ తరగతి నుంచి ఇంటర్ దాకా 83,15,341 మందికి లబ్ధి
42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,393 కోట్లు జమ..
నేడు కురుపాం బహిరంగ సభలో ప్రారంభించనున్న సీఎం జగన్..
తాజాగా అందించే మొత్తంతో కలిపితే అమ్మఒడితో ఇప్పటి వరకు రూ.26,067 కోట్ల మేర లబ్ధి..
నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722 కోట్లు ఖర్చు..
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



