వెల్దుర్తి ఏప్రిల్ 29 ( అఖండ భూమి ) : స్థానిక పాత బస్టాండ్ నందు ఎండలు అధికంగా ఉన్నందువలన ప్రయాణికుల సౌకర్యార్థం కోసం మేజర్ గ్రామపంచాయతీ చలువ పందిరిని ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడి దుకాణదారులు, వాహనదారులు చలువ పందిరి కింద ద్విచక్ర వాహనాలు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత మేజర్ గ్రామపంచాయతీ అధికారులు, పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకొని వాహనదారుల ద్విచక్ర వాహనాలను తొలగించి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలవబందిరి ప్రయాణికులకే ఏర్పాటు చేయాలని స్థానికులు ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..