కర్నూలు జిల్లా వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో పేరకపోయినా చెత్తచెదారం పట్టించుకోని పంచాయతీ అధికారులు ఆంధ్ర బ్యాంక్ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త ను నడిరోడ్లో వేశారు. దీనికి కారణం పంచాయతీ అధికారులు సక్రమంగా సిబ్బందితో పని చేయించకపోవడమే ఎందుకు నిదర్శనమని తెలుపుతున్నారు. అదేవిధంగా మేజర్ గ్రామపంచాయతీ EO సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. విస్తరణ అధికారి ఇన్చార్జి ఉండగా ఆయనకు పని భారం ఎక్కువగా ఉండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ కి ఏర్పాటు చేసి పట్టణంలో పేరుకుపోయిన చెత్త చెదాలను త్వరితగతిన చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ పట్టణ ప్రజలు కోరుతున్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం