ప్రజలకు ఇబ్బందికరంగా రోడ్లపై చెత్త వేసిన వారి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వెల్దుర్తి పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ ముత్యాల శైలజ పేర్కొన్నారు. అదేవిధంగా చెత్తను రోడ్డుపై బహిరంగంగా వేయడం సరికాదని మండల కన్వీనర్ బొమ్మన రవి రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ స్థలంలో చెత్తను సొంత స్థలం వారే చేసుకోవాలని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి సుంకన్న, వైఎస్ఆర్సిపి పట్టణ కన్వీనర్ వెంకన్న నాయుడు, పత్తికొండ మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్ గట్టు హరీఫ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం