పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం… సర్పంచ్

 

ప్రజలకు ఇబ్బందికరంగా రోడ్లపై చెత్త వేసిన వారి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని వెల్దుర్తి పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ ముత్యాల శైలజ పేర్కొన్నారు. అదేవిధంగా చెత్తను రోడ్డుపై బహిరంగంగా వేయడం సరికాదని మండల కన్వీనర్ బొమ్మన రవి రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ స్థలంలో చెత్తను సొంత స్థలం వారే చేసుకోవాలని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి సుంకన్న, వైఎస్ఆర్సిపి పట్టణ కన్వీనర్ వెంకన్న నాయుడు, పత్తికొండ మార్కెట్ యార్డ్ కమిటీ మెంబర్ గట్టు హరీఫ్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!