మిధున రెడ్డిని కలిసిన కోటనందూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు..
కోటనందూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సిపి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లోక్ సభ సభ్యుడు, ప్యానల్ స్పీకర్ మిధున రెడ్డి ని కోటనందూరు మండల అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంక ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండలంలో పార్టీ స్థితిగతులను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత సమక్షంలో మిధున రెడ్డికి వివరించారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”