మిధున రెడ్డిని కలిసిన కోటనందూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు..
కోటనందూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సిపి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లోక్ సభ సభ్యుడు, ప్యానల్ స్పీకర్ మిధున రెడ్డి ని కోటనందూరు మండల అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంక ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండలంలో పార్టీ స్థితిగతులను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత సమక్షంలో మిధున రెడ్డికి వివరించారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



