మిధున రెడ్డిని కలిసిన కోటనందూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు..

 

మిధున రెడ్డిని కలిసిన కోటనందూరు మండల వైఎస్ఆర్సిపి నాయకులు..

కోటనందూరు అఖండ భూమి  వెబ్ న్యూస్ :

కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సిపి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన లోక్ సభ సభ్యుడు, ప్యానల్ స్పీకర్ మిధున రెడ్డి ని కోటనందూరు మండల అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంక ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండలంలో పార్టీ స్థితిగతులను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత సమక్షంలో మిధున రెడ్డికి వివరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!