Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 36 గంటలు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భారీగా భక్తులు పొటెత్తారు. గత రెండు రోజులుగా సెలవులు కావడంతో భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.
దీంతో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి క్యూలైన్లలో భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి వైకుంఠంలోని 24 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి ఉచిత సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని తితిదే వెల్లడించింది.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



