ఆశ్రమ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన సహాయ గిరిజన సంక్షేమ అధికారిణి

రాజవొమ్మంగి అఖండ భూమి 13 వెబ్ న్యూస్
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ
రాజవొమ్మంగి మండలంలోని బాలికల పాఠశాల రాజవొమ్మంగి,బాలికల పాఠశాల సింగంపల్లి,బాలికల పాఠశాల జడ్డంగి పాఠశాలలను సహాయ గిరిజన సంక్షేమ అధికారిణి శ్రీమతి. యమ్.హాసిని ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మెనూ ప్రకారం ఆహారాన్ని వేడిగా విద్యార్థులకు వడ్డించాలని వార్డెన్ లను ఆదేశించడం జరిగింది. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి నైపుణ్యాలను పరీక్షించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!

