మణిపూర్ ఘటనపై గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు
కొవ్వెత్తులతో నిరసన
అల్లూరి జిల్లా రంప చోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి అఖండ భూమి జూలై 23
మణిపూర్ గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులను ఆపే విధముగా హింసను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని గిరిజన రాష్ట్ర అధ్యక్షులు లోతారామారావు డిమాండ్ చేశారు
గిరిజన సంఘం సెంట్రల్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ యుటిఎఫ్ ప్రజా సంఘాలు రాజవొమ్మంగి 99 క్వార్టర్స్ నుండి అల్లూరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో బి గుప్తా తాటితూరు శ్రీను తురంగి కృష్ణ వెంకటలక్ష్మి రమేష్ పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..