మణిపూర్ ఘటనపై గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు
కొవ్వెత్తులతో నిరసన

అల్లూరి జిల్లా రంప చోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి అఖండ భూమి జూలై 23
మణిపూర్ గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులను ఆపే విధముగా హింసను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని గిరిజన రాష్ట్ర అధ్యక్షులు లోతారామారావు డిమాండ్ చేశారు
గిరిజన సంఘం సెంట్రల్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ యుటిఎఫ్ ప్రజా సంఘాలు రాజవొమ్మంగి 99 క్వార్టర్స్ నుండి అల్లూరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో బి గుప్తా తాటితూరు శ్రీను తురంగి కృష్ణ వెంకటలక్ష్మి రమేష్ పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


