మణిపూర్ ఘటనపై గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు కొవ్వెత్తులతో నిరసన

మణిపూర్ ఘటనపై గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు

కొవ్వెత్తులతో నిరసన

అల్లూరి జిల్లా రంప చోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి అఖండ భూమి జూలై 23

మణిపూర్ గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులను ఆపే విధముగా హింసను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని గిరిజన రాష్ట్ర అధ్యక్షులు లోతారామారావు డిమాండ్ చేశారు

గిరిజన సంఘం సెంట్రల్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ యుటిఎఫ్ ప్రజా సంఘాలు రాజవొమ్మంగి 99 క్వార్టర్స్ నుండి అల్లూరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో బి గుప్తా తాటితూరు శ్రీను తురంగి కృష్ణ వెంకటలక్ష్మి రమేష్ పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!