పోలేరమ్మ తల్లి కొలుపులకు విరాళం
బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన్ రెడ్డి
బాపట్ల జిల్లా ఇంచార్జ్ జూలై 23 అఖండ భూమి వెబ్ న్యూస్
బాపట్ల రూరల్ సుబ్బారెడ్డిపాలెంలో పోలేరమ్మ కొలుపులు సందర్భంగా ప్రత్యేక పూజలు లో పాల్గొన్న వైయస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన రెడ్డి ఈ సందర్భంగా పోలేరమ్మ వారి ఆలయానికి 25,000/- రూపాయలు విరాళం అందజేసిన గాదె మధుసూదన రెడ్డి
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



