గ్రామస్తులు ఘన స్వాగతం
ఇమ్మడిశెట్టివారి పాలెం కొలుపుల్లో అన్నం సతీష్ ప్రభాకర్.
బాపట్ల జిల్లా ఇన్చార్జి జులై 23 అఖండ భూమి వెబ్ న్యూస్ :
బాపట్ల పట్టణం ఇమ్మడిశెట్టి వారి పాలెం లో జరుగుతున్న అమ్మవారి కొలుపులకు గ్రామస్తుల ఆహ్వానం మేరకు కొలుపులలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



