అమరావతి సీతానగరం
ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొరలుతున్న వాగులు. మునేరు, బుడమేరు,పాలేరు నుంచి కృష్ణా నదికు చేరు తున్న వరద నీరు. బ్యారేజ్ 70 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తివేసిన అధికారులు 51 వేల940 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల నది తీర దిగువ ప్రాంతం లో నివసించే వారిని అప్రమత్తం చేసిన రెవిన్యూ అధికారులు.
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


