అమరావతి సీతానగరం
ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొరలుతున్న వాగులు. మునేరు, బుడమేరు,పాలేరు నుంచి కృష్ణా నదికు చేరు తున్న వరద నీరు. బ్యారేజ్ 70 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తివేసిన అధికారులు 51 వేల940 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల నది తీర దిగువ ప్రాంతం లో నివసించే వారిని అప్రమత్తం చేసిన రెవిన్యూ అధికారులు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


