అమరావతి సీతానగరం
ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొరలుతున్న వాగులు. మునేరు, బుడమేరు,పాలేరు నుంచి కృష్ణా నదికు చేరు తున్న వరద నీరు. బ్యారేజ్ 70 గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తివేసిన అధికారులు 51 వేల940 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల నది తీర దిగువ ప్రాంతం లో నివసించే వారిని అప్రమత్తం చేసిన రెవిన్యూ అధికారులు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


