వరదబాధితులకు భోజనాల ఏర్పాట్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లా,కాట్రేనికోన మండలం అఖండ భూమి
వరద ప్రభావితం అయిన పల్లిపాలెం, పల్లంకుర్రు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ వి.వి.వి.సత్యనారాయణ పర్యవేక్షణలో రుచికరమైన వంటకాలు అందించారు.తహసీల్దార్ స్వయంగా వాటిని రుచి చూసారు.ఇదే విధంగా వంటలు చేసి బాధితులకు అందించాలని క్రింద స్థాయి సిబ్బందిని ఆదేశించారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



