విశాఖలో అతిపెద్ద ఇనార్బిట్ మాల్.. సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన
8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి..
రెండో దశలో 3,000 మంది పనిచేసేలా ఐటీ క్యాంపస్..
మూడోదశలో 200 గదులతో స్టార్ హోటల్ నిర్మాణం..
నేడు సీఎం జగన్ చేతుల మీదుగా మాల్కు శంకుస్థాపన..
జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ..
ఏయూలో స్టార్టప్ టెక్నాలజీ ఇంక్యుబేషన్తో..
సహా పలు నూతన భవనాలకు సీఎం ప్రారంభోత్సవం..



