అధ్వానంగా రహదారి…
వెల్దుర్తి ఆగస్టు 12 అఖండ భూమి వెబ్ న్యూస్ : మండల పరిధిలోని పాడు గ్రామ శివారులలో కల్లం దొడ్లకు అనుకొని గుంతల మయంగా రహదారి ఏర్పడింది. నిత్యం వెల్దుర్తి నుండి చెరుకులపాడు మీదుగా క్రిష్ణగిరికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానమైన పరిస్థితిలో ఉన్న పట్టించుకున్న పాపాన పోలేదని వాహనదారులు తెలుపుతున్నారు. వెల్దుర్తి నుండి చెరుకులపాడు గ్రామంలోకి గుంతల మయంగా ఉన్న రహదారి దర్శనమిస్తుంది. సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రధాన రహదారి వెల్దుర్తి నుండి క్రిష్ణగిరి వరకు మరమ్మతులు చేయించి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు ఎంతైనా ప్రయాణికులు కోరుతున్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”