14 వ ట్రైబల్ యూత్ ప్రోగ్రాంలో ద్వితీయ బహుమతి పొందిన జీకే వీధి ఆదివాసి టీం
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి (అఖండ భూమి) అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం నుండి వారణాసిలోని జరిగే 14వ ట్రైబల్ యూత్ ప్రోగ్రాం లో పాల్గొన్న గూడెం కొత్త వీధి ఆదివాసి టీం అక్కడ జరిగిన కార్యక్రమాల్లో రెండవ బహుమతి పొందింది ఈ ఆదివాసీ టీం ను వారణాసి ప్రాంతానికి గూడెం కొత్త వీధి సీఐ అశోక్ కుమార్ దగ్గరుండి పంపించారు భారతదేశంలోని వారణాసిలో నిర్వహించిన 14వ ట్రైబల్ యూత్ కార్యక్రమంలో పాల్గొన్న గూడెం కొత్త వీధి ఆదివాసి టీం రెండవ బహుమతి పొందడం అదే సమయంలో గూడెం కొత్త వీధి సీఐ అశోక్ కుమార్కు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఇన్వెస్ట్ గేటింగ్ ఆఫీసర్ అవార్డు ప్రకటించడం పట్ల వారణాసి వెళ్లిన ఆదివాసి టీం ఈ అవార్డులు సిఏ అశోక్ కుమార్ కి అంకితం చేస్తున్నామని తెలియజేశారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..