మనిషి చనిపోయిన తరువాత.. స్వర్గానికి వెళతారో…నరకానికి. వెళతారో.తెలియదు కానీ.. ఆ చనిపోయిన.శవాన్ని. తీసుకెళ్లే వాళ్ళు మాత్రం నరకం చూస్తున్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 13: (అఖండ భూమి)
జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన చెందిన కొత్త ఎస్సీ కాలనీ.లో చింతపల్లి వెంకటలక్ష్మి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆ శవాన్ని స్మశాన వాటికకు తీసుకు వెళ్ళడానికి. నానా ఇబ్బందులు పడుతున్న రామవరం కొత్త ఎస్సీ కాలనీ వాసులు.. ఈ రామవరం గ్రామం ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు కొండ ప్రాంతం అంతకన్నా కాదు నేషనల్ హైవే పక్కన ఉన్న ఊరు.. రిపబ్లిక్ పార్టీ ఇండియా.ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు..జుత్తుక నాగేశ్వరరావు.. మాట్లాడుతూ.. 70 సంవత్సరాల నుండి ఇదే మా పరిస్థితి ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు కానీ మా బతుకులు మాత్రం మారటం లేదని నాగేశ్వరరావు అన్నారు ఎప్పటికైనా నాయకులు నిద్ర మేల్కొని మాకు స్మశాన వాటికకు దారి చూపించాలని కోరుకుంటున్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..