ఐదవ రోజుకు చేరిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతినిధి (అఖండ భూమి) ఆగస్టు20: మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్. ఔట్సోర్సింగ్ కార్మికులు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చేస్తున్న ధర్నా ఆదివారంతో 5వ. రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల అధ్యక్షుడు బాపురావు మాట్లాడుతూ పీఎఫ్ డబ్బులు జమ కాని కార్మికులకు డబ్బులు జమ చేయాలని. ఎనిమిది నెలల ఏరియల్ డబ్బులు తక్షణమే ఖాతాల్లో జమ చేయాలని. కార్మికులు డ్యూటీ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురైతే మున్సిపల్ వారే పూర్తి బాధ్యత వహించాలని. వారానికి ఒక రోజు సెలవు దినం ప్రకటించాలని. అకాల మరణం చెందిన కుటుంబానికి 20,000 ఇవ్వాలని. మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..