బీఆర్ఎస్పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ రేఖానాయక్ సంచలనం..
ఆదిలాబాద్ : బీఆర్ఎస్ పై ప్రతి కారం తీర్చుకుంటామంటుని ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు అంటున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలపై గురి పెట్టనుబోనన్నారు..
ఖానాపూర్ పై రేఖా నాయక్, ఆసిఫాబాద్ నుంచి ఆమె భర్త శ్యాం నాయక్ దృష్టి పెట్టారు. అవకాశం ఇస్తే రెండు చోట్లా పోటీ చేస్తామని వెల్లడించారు. ఏదో ఒక టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇటీవల రేఖా భర్త శ్యామ్ నాయక్ వీఆర్ఎస్ తీసుకున్నారు. అసలు ఎస్టీయే కాని జాన్సన్ నాయక్కు టికెట్ ఇచ్చారని రేఖా నాయక్ ఆరోపించారు. జాన్సన్ నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన ఎస్టీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఖానాపూర్లో తన సత్తా ఏమిటో చూపిస్తానని రేఖా నాయక్ అన్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”