ఫైబర్ నెట్ సేవలు నిలుపు వేయడంతో గిరిజనలు సంక్షేమ పథకాలకు దూరం
రాజువొమ్మంగి సెప్టెంబర్ 1 అఖండ భూమి అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలో
లోదొడ్డి పంచాయతీ సచివాలయంలో ఫైబర్ నెట్ సేవలు నిలిపివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గిరిజనులకు దక్కడం లేదని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోదొడ్డి పంచాయితీ సర్పంచ్ లోతా రామారావు ధర్నా చేసి ఎంపీడీవో కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘము నాయకులు మేలిన రమేష్ గిరిజనులు పాల్గొన్నారు
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”