సి పి యస్ ను జి పి యస్ గా మార్చడానికి మేము వ్యతిరేకం -మోటూరు త్రినాథ స్వామి

ప్రభుత్వం నేడు క్యాబినేట్ సమావేశంలో సి పి యస్ ను రద్దు చేస్తూ జి పి యస్ కు ఆమోద ముద్ర వేసింది ఈ జి పి యస్ విధానాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు గా తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను హామీ ఇచ్చినట్లుగా సిపిఎస్ ను రద్దుచేసి 1980 నాటి పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని లేదంటే తమ ఉద్యమ కార్యచరణ తీవ్రతరం చేస్తామని సి పి యస్ సంఘం అనకాపల్లి జిల్లా నాయకులు మోటూరు త్రినాథ స్వామి తన ప్రకటనలో తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!