ప్రభుత్వం నేడు క్యాబినేట్ సమావేశంలో సి పి యస్ ను రద్దు చేస్తూ జి పి యస్ కు ఆమోద ముద్ర వేసింది ఈ జి పి యస్ విధానాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్లు గా తమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను హామీ ఇచ్చినట్లుగా సిపిఎస్ ను రద్దుచేసి 1980 నాటి పాత పెన్షన్ విధానం మాత్రమే కావాలని లేదంటే తమ ఉద్యమ కార్యచరణ తీవ్రతరం చేస్తామని సి పి యస్ సంఘం అనకాపల్లి జిల్లా నాయకులు మోటూరు త్రినాథ స్వామి తన ప్రకటనలో తెలిపారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


