తాడేపల్లి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
15 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్..అసెంబ్లిలో వీడియోలు తీసినందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సెషన్స్ పూర్తయ్యేవరకు సస్పెన్షన్.