గాంధీ బొమ్మ సెంటర్ లో మోత మోగించిన టిడిపి నేతలు
రాజవొమ్మంగి అఖండ భూమి అక్టోబర్ 1 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండల రాజవమ్మంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు శనివారం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులు,కార్యకర్తలు, మోత మోగించడం జరిగింది ఈకార్యక్రమంలో టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్ధిరాజు,మండల ప్రధాన కార్యదర్శి ముప్పన కేశవ్,పెదిరెడ్ల సత్యనారాయణ, మాకాడ బుల్లమ్మ,ముప్పన మోహన్,సావిత్రి,గడువర్తి చౌదరి, షేక్ బాబ్జీ, గణపతి,నెల్లిపూడి రాజారావు, అద్దేపల్లి శివ, గొల్లపల్లి ప్రసాద్,కర్రి ముత్యాల రావు, సత్తిబాబు, సుంకర ప్రసాద్,చెక్కా లోవరాజు ,టి.అప్పారావు, శివ, బాబు రావు,తదితరులు పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..