బొర్నగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి వాలీబాల్ పోటీలో రాష్ట్రస్థాయికి ఎంపిక
రాజవొమ్మంగి అఖండ భూమి సెప్టెంబర్ 27 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలంలోని బొర్నగూడెం బాలుర ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న మణుగుల శివ దుర్గా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆటల పోటీలు ఇటీవల అనపర్తి లో జరిగాయని బొర్నగూడెం బాలుర ఆశ్రమ పాఠశాల వ్యాయామ టీచర్ జి.ధర్శరాజు తెలిపారు ఈసందర్భంగా వాలీబాల్ పోటీల విభాగం నుంచి అండర్ 17 రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు శివ దుర్గా ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎజ్రా శాస్త్రి పాఠశాల ఉపాధ్యాయులు బాలుడికి అభినందనలు తెలియజేశారు అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగే ఆటల పోటీల్లో కూడా సత్తాచాటాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంబాబు, బొడారపు కృష్ణ,వరప్రసాద్,సతీష్,రాజు బాబు, శివ తదితరులు పాల్గొన్నారు
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”