దేశం చేస్తుంది రావణా దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం…
కర్నూలు జిల్లా వెల్దుర్తి అక్టోబర్ 24 (అఖండ భూమి) : స్థానిక వెల్దుర్తి మండలం నందు సోమవారం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ కే ఈ శ్యాంబాబు సూచన మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు దేశం చేస్తుంది రావణా దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమంలో పాల్గొన్న వెల్దుర్తి మండల అధ్యక్షులు టి . బలరాం గౌడ్, మాజీ జెడ్పిటిసి ఐజయ్య, రామచంద్ర నాయుడు, వీరభద్రుడు, ఎర్ర బజారు, బాలరాజు, మోష, సూరి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”