దేశం చేస్తుంది రావణా దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం…
కర్నూలు జిల్లా వెల్దుర్తి అక్టోబర్ 24 (అఖండ భూమి) : స్థానిక వెల్దుర్తి మండలం నందు సోమవారం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ కే ఈ శ్యాంబాబు సూచన మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు దేశం చేస్తుంది రావణా దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమంలో పాల్గొన్న వెల్దుర్తి మండల అధ్యక్షులు టి . బలరాం గౌడ్, మాజీ జెడ్పిటిసి ఐజయ్య, రామచంద్ర నాయుడు, వీరభద్రుడు, ఎర్ర బజారు, బాలరాజు, మోష, సూరి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



