దేశం చేస్తుంది రావణా దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం…

దేశం చేస్తుంది రావణా దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం…

కర్నూలు జిల్లా వెల్దుర్తి అక్టోబర్ 24 (అఖండ భూమి) : స్థానిక వెల్దుర్తి మండలం నందు సోమవారం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ కే ఈ శ్యాంబాబు సూచన మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు దేశం చేస్తుంది రావణా దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమంలో పాల్గొన్న వెల్దుర్తి మండల అధ్యక్షులు టి . బలరాం గౌడ్, మాజీ జెడ్పిటిసి ఐజయ్య, రామచంద్ర నాయుడు, వీరభద్రుడు, ఎర్ర బజారు, బాలరాజు, మోష, సూరి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!