సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కు హాజరైన “ఆబాద్” పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్: పలువురు సీనియర్ పాత్రికేయులు, న్యాయవాదులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ‘ఆబాద్” పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హసన్ షేక్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా ఉండాలని మద్యానికి, డబ్బుకు అమ్ముడుపోకుండా ఉండి నిజమైన, నికార్సయిన నాయకులను ఎన్నుకున్నప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తెలిపారు. కావున మేధావులు, విద్యావంతులు, యువకులు, రైతులు , మహిళలు వారి యొక్క ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని భావితరాలకు బాటలు వేయాలని ఈ సభాముఖంగా ప్రజలందరికి విజ్ఞప్తి చేయడం జరిగింది.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు


