కరపత్రాలు ఆవిష్కరణ
డిసెంబర్ 11, శివ పార్వతి కళ్యాణం మహోత్సవం
సూర్యాపేట నవంబర్ 6 (అఖండ భూమి)
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులు చారిత్రాత్మకమైన 12వ శతాబ్దం కాకతీయ కాలంలో ప్రతిష్టించబడిన శివాలయాల్లో కార్తీకమాసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీ పార్వతి మహాదేవ నామేశ్వరాలయం, శ్రీ ఎఱకేశ్వర స్వామి దేవాలయం., ఇట్టి పూజ వివరాలు కరపత్రాలను శివాలయాల కమిటీ చైర్మన్ జెర్రిపోతుల భిక్షం గౌడ్ ఆవిష్కరించాడు. పూజకు సంబంధించిన వివరాలన్నీ కార్తీక పున్నమి రోజు అధిక భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని కార్తీక దీపాలంకరణ కూడా నిర్వహించుకొని అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చైర్మన్ అన్నారు. డిసెంబర్ 11 శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుందని అదే రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో శివాలయల చైర్మన్ జెర్రీపోతుల బిక్షం గౌడ్, ఓబుల్లోల శంకరాచారి, జానీ మియా, సంతోష్ శర్మ, మాధగోని నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
You may also like
నేషనల్ మినిస్ట్రీట్యూట్ ను సందర్శించిన తెలంగాణ విద్యాలయం దక్షిణ ప్రాంగణం విద్యార్థులు…
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రఖ్యాతి పార్టీలకు షబ్బీర్ అలీ సవాల్ …
కామారెడ్డి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం కాయం..
ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గులు వేసిన సర్పంచ్ ఐరేని నరసయ్య…
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!



