బాల బాలికకు వులెన్ స్వేట్టర్లు పంపిణీ చేసిన కృష్ణకుమారి..

 

 

బాల బాలికకు వులెన్ స్వేట్టర్లు పంపిణీ చేసిన కృష్ణకుమారి..

డుంబ్రిగుడ. నవంబర్ 12. (అఖండ భూమి ):అరకులోయ మండలంలోని ఆదివారం ఎండపల్లివలస గ్రామంలో గిరిజన బాలబాలికలకు మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కమ్మిడి. కృష్ణకుమారి, మరియు వైఆర్ఎస్ సభ్యులు షేక్ యాసిన్ తదితరులు పాల్గున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!