గంజాయి సాగు చేస్తున్న ఇద్దరి అరెస్ట్… ఎస్ఐ. సంతోష్ కుమార్..
డుంబ్రిగుడ నవంబర్ 12. (అఖండ భూమి ):డుంబ్రిగుడ మండలం కించుమండ పంచాయతీ బీజమరవలస శివారులలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం ముందస్తుగా అందడంతో ఆదివారం తమ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా కొర్రా. కేశవరావు, కిల్లో. లైకోన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని, వీరు గ్రామ శివారులో 10సెంట్ల భూమిలోవంద గంజాయి మొక్కలు సాగు చేస్తూ పట్టుపడ్డారని ఎస్ఐ చెప్పారు.వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించమనిచెప్పారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



