ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో సత్తా చాటిన తెలుగు విద్యార్థిని
రాజవొమ్మంగి అఖండ భూమి నవంబర్ 12 అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి గ్రామంలో పుట్టి పెరిగిన తెలుగు మహిళ ముప్పన పవిత్ర తండ్రి ముప్పన అమర్నాథ్ తల్లి హైమసూర్యావతి ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో 304 ర్యాంక్ ముప్పన పవిత్ర సాధించారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాదులో ఎంబిబిఎస్ పూర్తి చేశారు ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేయడం తన యొక్క ఆశయమని అని ముప్పన పవిత్ర తెలియజేశారు మన రాజవొమ్మంగి అమ్మాయి మన గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగి ఉన్నత శిఖరాలకు ఎదగడం చాలా సంతోషకరమని రాజవొమ్మంగి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…



