కమ్యూనిటీ పోవడానికి నిధులు మంజూరు చేయాలి
ఎంపీ జి మాధవికి వినతి పత్రం అందించిన వైసీపీ నాయకులు
కొయ్యూరు మండలంలో పాతపాడి గ్రామంలో 15 సంవత్సరాల క్రితం అసంతృప్తిగా నిర్మాణం చేపట్టి వదిలేసిన కమ్యూనిటీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవికి కొయ్యూరు మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రేగటి ముసలి నాయుడు డౌనురు ఎంపీటీసీ బిడిజిన అప్పారావు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఎంపీ మాధవి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడానికి కుడిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కే శివప్రసాద్ ఉల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



