కమ్యూనిటీ పోవడానికి నిధులు మంజూరు చేయాలి
ఎంపీ జి మాధవికి వినతి పత్రం అందించిన వైసీపీ నాయకులు
కొయ్యూరు మండలంలో పాతపాడి గ్రామంలో 15 సంవత్సరాల క్రితం అసంతృప్తిగా నిర్మాణం చేపట్టి వదిలేసిన కమ్యూనిటీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవికి కొయ్యూరు మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రేగటి ముసలి నాయుడు డౌనురు ఎంపీటీసీ బిడిజిన అప్పారావు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఎంపీ మాధవి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడానికి కుడిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కే శివప్రసాద్ ఉల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..