రాజస్థాన్ అఖండ భూమి వెబ్ న్యూస్
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్..
199 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోటింగ్ జరగనుంది. దాదాపు 5.25 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 1862 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్ట్టీలుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి ప్రచారంతో హోరెత్తించాయి. ఆయా పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బిజెపి ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాపై ఆధారపడింది. ఆయన కూడా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలు ర్యాలీలు, రోడ్డుషోలలో పాల్గొన్నారు..
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



