ఘనంగా సన్ జో ఆశ్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఎర్రగొండపాలెం అఖండ భూమి న్యూస్ డిసెంబర్ 24
యర్రగొండపాలెం(మండలం) : ఆదివారం నాడు పట్టణంలోని సన్ జో ఆశ్రమంలో
మానసిక వికలాంగుల మధ్య గంగవరం విఆర్ఓ షేక్ బాషా మరియు ఏపీ ఎన్ఆర్జేసీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబెర్ ఆడిపి కరుణాకర్ సంయుక్తంగా కలిసి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. అనంతరం వారికి భోజన ఏర్పాట్లను చేసి వారి నుంచి ప్రార్థన ఆశీర్వాదలను అందుకున్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



