ఘనంగా సన్ జో ఆశ్రమంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఎర్రగొండపాలెం అఖండ భూమి న్యూస్ డిసెంబర్ 24
యర్రగొండపాలెం(మండలం) : ఆదివారం నాడు పట్టణంలోని సన్ జో ఆశ్రమంలో
మానసిక వికలాంగుల మధ్య గంగవరం విఆర్ఓ షేక్ బాషా మరియు ఏపీ ఎన్ఆర్జేసీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబెర్ ఆడిపి కరుణాకర్ సంయుక్తంగా కలిసి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.. అనంతరం వారికి భోజన ఏర్పాట్లను చేసి వారి నుంచి ప్రార్థన ఆశీర్వాదలను అందుకున్నారు.