జైభారత్ పార్టీ సమన్వయకర్త సికిందర్ బాషా…

భారత్ పార్టీ అధ్యక్షుడు మాజి జెడి లక్ష్మినారాయణ ఏపిలోని ఆయా నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను నియమించారు ఈ నేపథ్యంలో జై బారాత్ పార్టీ మొట్టమొదటి సమన్వయకర్తను శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన సికిందర్ బాషాను శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినట్లు విలేకరుల సమావేశంలో సికిందర్ బాషా వెల్లడించారు జై బారత్ పార్టీ తరుపున శ్రీశైలం నియోజకవర్గం బాద్యతలు జేడి లక్ష్మినారాయణ తనకు అప్పగించినట్లు పార్టి ఇచ్చిన అధికారిక లెటర్ ను మీడియా ముందుంచారు అయితే శ్రీశైలం నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాని నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ప్రజలతో మమేకమై పనిచేస్తాని సమన్వయ కర్త సికిందర్ బాషా అన్నారు ప్రజలు జై బారత్ పార్టీని ఆదరించాలని కోరారు జైభారత్ పార్టీ ప్రధాన రాజకియపార్టీలకు అతీతంగా ఉంటుందని అన్నారు జైభారత్ పార్టీని గెలిపించుకుందామని నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు శ్రీశైలం నియోజకవర్గాన్ని నందన వనంగా తీర్చిదిద్దుతానని సికిందర్ భాషా వెల్లడించారు మాజి జెడి లక్ష్మినారాయణ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని నియోజకవర్గం ప్రజలకు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీశైలం నియోజకవర్గం జైభారత్ పార్టీ సమన్వయకర్త సికిందర్ బాషా అన్నారు అనంతరం ఆయనకు జైభారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ జెడి లక్ష్మినారాయణ అందించిన పత్రాలను మీడియా ముందుంచారు

Akhand Bhoomi News

error: Content is protected !!