చామగేడ్డలో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు
గూడెం కొత్తవీధి, (అఖండ భూమి) ఫిబ్రవరి 23: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం వంచులా పంచాయతీ చామగేడ్డ గ్రామంలో ఎంపీపీ బోయిన కుమారి, స్థానిక సర్పంచ్ వనపల కాసులమ్మ ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వనపల రాజేష్, జోరంగి ప్రసాద్,జోగిరాజు, గంగరాజు,ఆనంద్,సాగిన లక్ష్మణ్,ముర్ల ప్రసాద్,బోయిన వెంకట్, సాల్మన్ ,కన్వీనర్ లొంజా గణపతి, వార్డు సభ్యుడు రఘునాథ్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..