ఏపీలో భయానక వాతావరణం
ఇచ్చాపురం, అఖండ భూమి:
రాష్ట్రంలో భయానక వాతావరణ సృష్టించి వైసిపి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నదని స్థానిక టిడిపి యువ నేతలు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు.రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతున్నదని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలు గిట్టని వారిపై దాడి చేస్తుంటే , ఉన్నతాధికారులు వంతపడుతూ ఉంటే, ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుందని ప్రశ్నించారు. ప్రజల స్వేచ్చని, మీడియా స్వేచ్ఛని హరించడానికి తీసుకున్న చర్యలు ఫలించిన దాఖలాలు గతంలో కూడా ఎప్పుడు లేవని, ఆ విషయాన్ని గుర్తురెగాలని హితవు పలికారు.ఈ మీడియా సమావేశంలో ఇచ్చాపురం నియోజకవర్గ టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్ యాదవ్, టిడిపి 17వ వార్డు ఇన్చార్జి జన్నెల సంతోష్ యాదవ్, ఐ టి డి పి పట్టణ అధ్యక్షుడు సాలిన జగదీష్, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నియోజకవర్గం క్రియాశీలక సభ్యుడు ఫైల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


