నంద్యాల ఫిబ్రవరి 23( అఖండ భూమి) న్యూస్:
నంద్యాల మండలంలోని బిల్లాలాపురం గ్రామంలో 82 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన MLA శిల్పా రవి…
అందులో 40 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం, 22 లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రం, 20 లక్షల రూపాయలతో గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాము.
నాడు “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభించడం ఎంతో సంతోషకరం…
తమ గ్రామం బాగు కోసం ముందుకు వచ్చి తమ స్వంత స్థలాలను ప్రభుత్వ భవనాలకు ఇచ్చిన గ్రామ పెద్దలు వెంకటకృష్ణారెడ్డి గారిని, పెద్ద రామకృష్ణారెడ్డి గారిని, చిన్న రామకృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించారు MLA.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..